TPT: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ ఎంపికయ్యారు. ఈయన నియామకం పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.