E.G: ప్రజల సమస్యల తక్షణ పరిష్కారం లక్ష్యంగా నిర్వహిస్తున్న PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు సోమవారం యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించే జిల్లా స్థాయి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.