TPT: వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏర్పేడులో ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మహిళలకు 200 చీరలు పంపిణీ చేశారు.