అన్నమయ్య: అమరావతి సచివాలయంలో పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న పోకల రమణారెడ్డి గారు ప్రమోషన్పై గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్గా రాయచోటికి నియమితులయ్యారు. గతంలో గోపవరం, ఖాజీపేట మండలాల్లో తహసీల్దార్గా పనిచేశారు. ఆయన స్వగ్రామం బ్రహ్మంగారి మఠం మండలం చౌటపల్లి.రాయచోటి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.