సత్యసాయి: పెనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన 10 లక్షల 22,000 వేల రూపాయుల విలువైన చెక్కులను మంత్రి సవిత పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని తెలిపారు.