CTR: శ్రీ వరసిద్ధ వినాయక స్వామి ఆలయ కుంభాభిషేకం ఎస్ఆర్ పురంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు చెక్కుడు కుప్పం షణ్ముగం రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఐక్యతను పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.