ELR: నూజివీడు పట్టణంలో ఓ పేద విద్యార్థిని చదువు కోసం ఫీజు నిమిత్తం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 5 వేల రూపాయలను గురువారం ఆర్థిక సాయంగా అందించారు. సేవా సంస్థ ఛైర్మన్ పీ. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో పేదలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. పేదలైన బాలికల చదువు కోసం తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు.