VZM: మరణించిన మహిళా హోమ్ గార్డు ఎం. రోహిణి కుమారి కుమారుడు హేమంత్ కుమార్కు జిల్లా పోలీసు శాఖ అండగా నిలిచింది. తోటి ఉద్యోగులు స్వచ్ఛందంగా సేకరించిన రూ. 3,15,240ల ఆర్థిక సాయాన్ని బుధవారం అదనపు ఎస్పీ సౌమ్యలత అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న తోటి సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమన్నారు.