VZM: ఈనెల 15న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో వినియోగదారుల కమిషన్ DSO మురళీనాథ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు సరైన అవగాహన కల్పించాలని DSO తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూనికల కొలతలు అధికారి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.