PPM: మన్యం జిల్లాలో అరటి, జీడి మామిడి ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించటానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రాసెసింగ్ యూనిట్లపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీడి, మామిడి పంట అధికంగా ఉందని తద్వారా ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించి అదిక ఆదాయం పోందవచ్చన్నారు.