ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను అగ్రికల్చర్ అధికారి పవన్ కుమార్, డీఎస్పీ రవిచంద్ర, సీఐ వెంకట సుభాష్, ఎస్సై జబీర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎరువులు, యూరియా నిల్వలు రైతాంగానికి పుష్కలంగా ఉన్నాయన్నారు. ఎరువులు, యూరియా నిల్వలపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు.