అనకాపల్లి పట్టణ గవరపేట నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా ఘటాల ఊరేగింపు, జాతర చాటింపు సోమవారం ప్రారంభమైంది. అమ్మవారి జాతర ఈనెల 17, 18 తేదీల్లో జరుగగుతుందని ఆలయ ఛైర్మన్ నాగశ్రీను తెలిపారు. జాతరకు ఏర్పాట్లను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం సమన్వయకర్త పీలా గోవిందు, జనసేన ఇంఛార్జ్ భీమరశెట్టి రాంకి పాల్గొన్నారు.