SKLM: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి సైక్లింగ్ లీగ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేష్ సోమవారం ప్రకటనలో తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో అండర్ 18 విభాగంలో బాలురు, బాలికలకు విడివిడిగా ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల వారు https://sports.ap.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.