NLR: బుచ్చి పట్టణంలోని ప్రజలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి, ఖాళీ స్థలం పన్నులు ఈనెల 31 తేదీలోపు చెల్లించాలని నగర కమిషనర్ బాలకృష్ణ ఓ ప్రకటనలు తెలిపారు. 31 తేదీీీీీీీీ లోపు చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.