SKLM: రణస్థలం మండలం తోటపాలెం గ్రామంలో శ్రీ భద్ర మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కమిటీ సభ్యులకు పలు సూచనలు, సలహాలు తెలిపారు. ప్రతి ఏటా సంక్రాంతి పండగ పర్వదినాన ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.