ATP: గోరంట్ల పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.