CTR: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పంచాయితీ పెద్దతయ్యూరు గ్రామానికి చెందిన విజయమ్మకు చెందిన పూరి గుడిసె భారీ వర్షానికి గోడ కూలిపోయింది. తనకున్న ఇద్దరు పిల్లలు కూడా వికలాంగులు కావడంతో ఆమె ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది.