W.G: భీమవరం డీఎన్నార్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చదలవాడ నాగరాణి చేతుల మీదుగా రక్తదాన్ మహోత్సవ్ రక్తదాన అవగాహన కార్యక్రమాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రక్తదాన్ మహోత్సవ్ పేరిట ఒక నెలరోజులపాటు రక్తదాన అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.