W.G: నరసాపురం(మం) పీ.ఎం.లంకలో రామకృష్ణ మఠం వారు రూ.2.10 లక్షల నిధులతో చేపట్టిన సహాయ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. మొదటి విడతగా రూ.70 లక్షల వ్యయంతో 100 మంది మత్స్యకారులకు బోట్లు, వలలను పంపిణీ చేయడం జరిగింది. మత్స్యకారులకు జీవనోపాధికి ఉపయోగపడే విధంగా బోట్లు, వలలు అందించడం గొప్ప విశేషం అన్నారు.