W.G: వృద్ధాప్యంలో ఎక్కువగా కంటి సమస్యలు వస్తుంటాయని, ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. భీమవరం మెంటేవారి తోటలో ఇవాళ ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి 100 మందికి ఉచితంగా కళ్లజోళ్లను అందించారు. ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం 450 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు.