CTR: రామకుప్పం మండలం పెద్దగానూరులో RYSS ఆధ్వర్యంలో నిర్వహించిన నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమంలో APSRTC వైస్ ఛైర్మన్ మునిరత్నం పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. జీవామృతం, సహజ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. రైతుల అనుభవాలు తెలుసుకొని, క్షేత్రాలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు.