SKLM: అమరావతిలోని శాసనసభ ప్రీ విలేజ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ప్రీ విలేజ్ కమిటీ అధ్యక్షులు పి. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. శాసనసభ హక్కులు, సభ్యుల బాధ్యతలు, కమిటీ పరిధిలో ఉన్న అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.