KDP: ఖాజీపేట మండల వ్యాప్తంగా ఉన్న 21 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఇటీవల కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో భాగంగా అప్పనపల్లి పంచాయతీ ప్రత్యేక అధికారిగా MPDO దివిజ సంపతిని నియమించారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. పంచాయతీలో సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు.