VSP: మాజీ ఎంపీ, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సోమవారం అమరావతిలోని రాజ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాల గురించి గవర్నర్కు వివరించారు.