ATP: గుత్తి మండలం, బాచుపల్లి గ్రామంలో “రెన్యూ సౌర విద్యుత్” కు, భూములు ఇచ్చిన రైతులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, బుధవారం సాయంత్రం చెక్కులను పంపిణీ చేశారు. 20మంది రైతులకు రూ. 70లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.