CTR: బంగారుపాలెం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో శనివారం ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. బెంగుళూరు నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వరంగల్కు చెందిన దంపతులు శ్రీధర్ రావు, లక్ష్మి వారి కుమార్తె ఆద్విక అక్కడికక్కడే మృతి చెందారు.