SKLM: పలాస మున్సిపాలిటిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.