CTR: పుంగనూరులో ఈనెల 14న ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా తెలిపారు. ఏటా రంజాన్ మాసంలో పట్టణంలోని 28 మసీదులకు చెందిన ముస్లిం సోదరులకు వారి సహకారంతో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు.