NDL: కల్లూరు అర్బన్లోని లక్ష్మీపురంలో బుధవారం ప్రమాదవశాత్తు గడ్డివాములు దగ్ధం అయ్యాయి. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఘటనా ప్రదేశానికి సంబంధిత అధికారులతో వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనలో రైతులు కురువ గోవింద్, చిన్న సుంకన్న, కురువ పెద్ద సుంకన్నకు కలిపి మొత్తం దాదాపు రూ.2 లక్షల నష్టం జరిగినట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.