PPM: జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎస్.బొజ్జిరెడ్డిని బుధవారం స్దానిక MLA బోనెల విజయ్ చంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఛైర్మన్ని శాలువాతో సత్కరించి, పూలబొకే అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం పార్వతీపురంలో గిరిజనుల సమస్యలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ఇరువురు చర్చలు జరిపారు.