KDP: ప్రతి హిందువు ఐక్యత చాటేందుకు కృషి చేయాలని విభాగ్ సామాజిక ప్రముఖ్ రవీంద్రనాథ్ రెడ్డి కోరారు. సిద్ధవటం మండలం మాధవరం -1 గ్రామంలోని సీతారాముల ఆలయ ఆవరణలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన హిందూ సద్భావన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఖండ ప్రముఖ్ రమణారెడ్డి,హిందువులు పాల్గొన్నారు.