ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావులతో కలిసి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పట్టణ అభివృద్ధిపై సమీక్షించారు