ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా వైయస్ జగన్ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం, దగా చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఆనాడు 2019 ముందు చంద్రబాబు నిర్మాణాలు చేసినవి తప్ప జగన్ ఎలాంటి చేయలేదని, భవిష్యత్తులో ఎవరు మంచి చేస్తారో వారినే ఆదరించాలని పిలుపునిచ్చారు.