KKD: కోటనందూరు మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మండల అధ్యక్షుడు పోతల సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైస్కూల్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా హాస్టల్ భవనాన్ని, కేఈ చిన్నయ్య పాలెంలో కొత్త సిమెంట్ రోడ్లను ప్రారంభించారు