కడప నగర శివారులోని 27వ డివిజన్ రిజ్వాన్ నగర్లో సీసీ రోడ్డు, డ్రైనేజ్, వాటర్ పైప్లైన్ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధుల ద్వారా కడప మున్సిపల్ కార్పొరేషన్కు రూ.1.12 కోట్లు విడుదల కాగా, ఎంపీ లాడ్స్ కింద రూ.6 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ పనులు, రూ.4 లక్షలతో పైప్లైన్ పనులను ప్రారంభించారు.