SKLM: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 1 నుంచి 5 వరకూ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యావరణం పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు.