KDP: మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. యామిని, సీనియర్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని బీమా కంపెనీ మేనేజర్లు,న్యాయవాదులతో సమావేశమయ్యారు. మోటారు వాహన ప్రమాదాల పరిహారం కేసులపై చర్చించారు.