MBNR: మహబూబ్నగర్లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో BRAOU విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి మొదటి సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ మరియు ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ సూచించారు. మరిన్ని వివరాలకు 7382929609 నంబరును సంప్రదించాలని కోరారు.