SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో కౌన్సిలర్ జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘మన వార్డు -మన శుభ్రత’ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం మున్సిపల్ కార్మికులతో కలిసి వార్డులోని ప్రధాన డ్రైనేజీ కాలువల్లో పూడికలు తీయించి, మురుగు నీరు నిల్వ ఉంచకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు సమస్యల కొరకు నిరంతరం కృషి చేస్తానన్నారు.