NRPT: మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని షా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఉదయం 10:30 గంటలకు డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. మద్దూర్ SI విజయ్ కుమార్ ఆధ్వర్యంలో, DSP లింగయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రజలు, విద్యార్థులు, యువత డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించానున్నారు.