JGL: మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో ‘అమ్మకు అక్షరమాల’ పరీక్ష ఆదివారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ శ్రీ దప్పుల పద్మ నర్సయ్య, సీసీ సంతోష్, VOA నవభారతి, VO అధ్యక్షురాలు గుర్రాల వనిత ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్ష అక్షరాస్యతను పెంపొందిస్తుంది.