NRPT: భీమా ఎత్తిపోతల పథకంలో చిన్న గోపులాపూర్ లిఫ్టు వద్ద 2018 నుంచి నిలిచిపోయిన పంపును పునరుద్ధరించడంతో స్థానికులు మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ప్రభుత్వం రూ.5.88 కోట్లు కేటాయించి మరమ్మతులు పూర్తి చేసింది. ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు.