AP: సత్యసాయి జిల్లాలోని హంద్రీనావా కాలువలో తండ్రి, కుమారుడు గల్లంతు అయ్యారు. నల్లచెరువు మండలం బందార్లపల్లి వద్ద ఈతకు వెళ్లి కనిపించకుండాపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టాగా తండ్రి మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.