HNK: బీజేపీ పార్టీకి కార్యకర్తలే అసలైన పట్టుకొమ్మలు అని మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. హంటర్ రోడ్డులో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో పద్మ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ‘ఆత్మనిర్బార్ భారత్’ లక్ష్యసాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేస్తూ సమిష్టిగా ముందుకు సాగాలని, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.