MHBD: డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో ఆదివారం సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ డిఎస్ కళావతి- జగదీష్ ఆధ్వర్యంలో మొత్తం 8మంది లబ్ధిదారులకు సుమారు రూ.3.50 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోపరుచుకోవాలని సర్పంచ్ కోరారు. నిరుపేదలకు సీఎం సహాయనిధి ఒక వరంలా మారిందన్నారు.