TG: మహబూబ్ నగర్లో రైల్వే డబుల్ లైన్ పనుల వల్ల పెదాలు ఇళ్లు కోల్పోతున్నారని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుపేదలు రోడ్డున పడుతున్నారని, విద్యుత్ నిలిపివేసి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. బాధితుల తరఫున ఢిల్లీకి వెళ్లైనా పోరాటం చేస్తామని పేదలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.