NZB: బాల్కొండ మండలం బోదేపల్లిలో శనివారం ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అంకితకు రూ.43,500, భూమన్నకు రూ.42,000, గంగాధర్కు రూ.15,500 విలువైన చెక్కులను గ్రామ నాయకులు పంపిణీ చేశారు. చెక్కుల మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిరటి శ్రీనివాస్, కాంగ్రెస్ పాల్గొన్నారు.