CTR: రామకుప్పం (M) కంబాల దేవుని పలికి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతి రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.