WNP: పెబ్బేరు మండలం లోని గుమ్మడం తాండకు చెందిన లక్ష్మణ్ నాయక్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది.ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణo నిలిచిపోగా తాండకు చెందిన ఉప సర్పంచ్ గోవింద్ నాయక్ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి చేసిక వెళ్లారు. అందుకు మానవతా దృక్పథంతో ఎమ్మెల్యే మేఘారెడ్డి వ్యక్తిగతంగా 50 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాడు,దీంతో లక్ష్మణ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపాడు.