AP: ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ అంశంపై 4 గంటలపాటు చర్చించనున్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే సర్కార్ కేంద్రానికి పంపనుంది.